‘భూకంపం’పై పార్లమెంట్లో చర్చ జరుగుతుండగానే కంపించిన భూమి!
![](https://treemedia.in/wp-content/uploads/2022/09/Liechtenstein__1662105158981_1662105159126_1662105159126.jpg)
ఈ నేపథ్యంలో.. దేశంలో భూకంపాల పరిస్థితి, బీమా వంటి అంశాలపై లిచెన్స్టెయిన్ పార్లమెంట్లో చర్చ జరిగింది. ఓ నేత ప్రసంగించడం మొదలుపెట్టారు. అప్పుడే తొలిసారి భూమికంపించింది. ఓ నవ్వు నవ్వేసి.. ఆమె ప్రసంగాన్ని మళ్లీ మొదలుపెట్టారు. అప్పుడో రెండోసారి భూకంపం వచ్చింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పార్లమెంట్ కెమెరాలకు చిక్కాయి.