రాజకీయాలు

కారు గుర్తుపై వీడని చిక్కుముడి.. గందరగోళంలో బీఆర్ఎస్..!

ఎన్నికల సయమంలో ప్రతిసారి కారు గుర్తుపై ఏదో ఒక గందరగోళం లేవనెత్తుతూనే ఉంది బీఆర్ఎస్. కానీ ఎన్నికల సంఘం నేటికీ స్పందించలేకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎన్నికల గుర్తుపై...

బీజేపీ లిస్ట్ సిద్ధం.. కేసీఆర్ కు ఆయనే పోటీ..!

తెలంగాణ సాధరణ ఎన్నికల  నేపథ్యంలో  భారతీయ జనతా పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎన్నికల బరిలో గట్టిపోటినిచ్చే ఎమ్మెల్యే అభ్యర్థుల తొలి జాబితాను నేడు విడుదల చేసేందకు...

అవనిగడ్డలో రౌడీ ఎమ్మెల్యే.. నడి వీధిలో వీరంగం..!

ఉమ్మడి కృష్ణాజిల్లా అవనిగడ్డలో రౌడీ ఎమ్మెల్యే నడి వీధులో వీరంగం సృష్టించారు. తెలుగు రాష్ట్రాలలో ఈ షో కొత్త రికార్డును క్రియేట్ చేసింది. వైసీపీకి 2019 జనం...

గట్టు దాటుతున్న నేతలు..! షాక్ లో పార్టీలు..!

తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి అధికార బీఆర్ఎస్ తోపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలో కూడా సీట్ల సద్దుబాటు ఛాలెంజ్ గా మారింది....

40 కేజీ బంగారం పట్టివేత.. తనిఖీల్లో రికార్డు బ్రేక్..!

తెలంగాణ ఎన్నికల వేళ.. పోలీసుల తనిఖీల్లో విస్తుపోయేలే డబ్బు, బంగారం, మద్యం పట్టుపడుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. నవంబర్ 30న తెలంగాణలో ఎన్నికలు నిర్వహించేందుకు...

బీజేపీతో పొత్తు.. పాతాళానికి దారేగా..!?

తెలంగాణ ఎన్నికల సమీపిస్తున్న వేళఅన్ని రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. తెలంగాణలో  బిజెపి, జనసేన పొత్తులతో  ముందుకు వెళ్లాలని సమాలోచన చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో  జనసేనాని...

ఎన్టీఆర్ ను వదలేశారా..? వదిలించుకున్నారా..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను ఫ్యాన్స్ తోపాటు కొన్ని మీడియా చానెల్స్, డిజిటల్ మీడియా వేదికలు పట్టించుకోవడంలేదా..? అంటే అవుననే సమాధానాలు సోషల్ మీడియా వేదికగా...

దొరల తెలంగాణ నుంచి ప్రజా తెలంగాణ రావాలి..!

తెలంగాణలో సాధరణ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రను ములుగు నుంచి ప్రారంభించింది. ఈ యాత్రను రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలు ప్రారంభించారు. ములుగు రామప్ప ఆలయం నుంచి...

ఐదొవ విడత వారాహి యాత్రకు రంగం సిద్ధం..!

జనసేనాని పవన్ కళ్యాణ్ ఐదొవ విడుత వారాహి యాత్రకు సిద్ధమవుతున్నారు.అయితే ఎక్కడ నుంచి అన్నదానిపై ఇంకా క్లారిటీ రాలేదు.   జగసేనాని పవన్ కళ్యాణ్ తన వారాహి...

రోజాపై ఫైర్ ..రాజకీయాల్లో కుల దూషణలు ఎందుకు..?

రాజకీయం అంటేనే సద్ది విమర్శలు.., ఎద్దేవా, ఆరోపణలు.., ప్రత్యారోపణలు. వీటికే అధిక ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ నాటి నేతలు. కానీ నేడు విమర్శలకు కాలం మారింది. ఏపీలో...

ఉచితంగా 25 లక్షల భీమా.. బంపర్ ఆఫర్..!

ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీల హామీలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారాలో భాగంగా...

హుజురాబాద్ కమలంలో కలవరం..!

ఎమ్మెల్యే ఈటెల రవీంద్రర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ లో బీజేపీ శ్రేణులు రివర్స్ గేర్ వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉద్యమనేత.., సీనియర్ నాయకుల, ఎమ్మెల్యే ఈటెల రవీంద్రర్ ప్రాతినిధ్యం...