హీట్ డోస్ పెంచిన అందాల భామలు..!

షూటింగ్స్ ను కాస్త ఫ్రీ టైం దొరికినా.. మన టాలీవుడ్ భామలు సోషల్ మీడియా వేదికగా అందాలను ఆరబోయడం మామూలే. టాలీవుడ్ అందాల బామలు కృతిశెట్టి.., ప్రగ్యా జైశ్వాల్.., ఈషా రెబ్బా లు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటారు. రీసెంట్ గా వారు ఇనిస్ట్రాలో  పోస్ట్ చేసిన ఆ ఫోటోలు కుర్రకారుకు హీట్ తెప్పిసున్నాయి.

ఉప్పెన సినిమాలో పెద్ద స్టార్ ఇమేజ్ ను సంపాదించిన కృతి.. తాజాగా కొంచెం గ్లామర్ డోస్ పెంచి తన ఇన్ స్ట్రాలో పోస్ట్ చేసింది.

మరో టాలీవుడ్ భామ ప్రగ్యా  జైశ్వాల్.. పింక్ కలర్ ట్రెండీ అవుట్ ఫిట్ లో సూపర్ లుక్ తో పోస్ట్ చేసిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల మామ మశ్చింద్ర సినిమాతో తెరపై మెరిసిన తెలుగు భామ ఈషా రెబ్బా.. మాల్దీవుల్లో వెకేషన్ ఎంజాయ్ చేస్తూ.. ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.