కాంగ్రెస్ గూటికి వివేక్ వెంకటస్వామి..! పరాకాష్టకు రాజకీయాలు..!
తెలంగాణలో సాధారణ ఎన్నికల వేళ.. రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 న ఎన్నికలు జరగనున్నాయి....
తెలంగాణలో సాధారణ ఎన్నికల వేళ.. రాజకీయాలు అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణలో సాధారణ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈ నెల 30 న ఎన్నికలు జరగనున్నాయి....
తెలంగాణ సాధారణ ఎన్నికల సమయం సమీపిస్తున్న నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు అభ్యర్ధుల ఎంపిక, గెలుపును ఎంతో ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అన్ని స్ధానాల్లో...
తెలంగాణలో ఎన్నికల వేళ.. రాజకీయాలు పదునెక్కుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ను సైతం విపక్షాలు అష్టదిగ్బంధంలో పడేశాయా..? అంటే అవుననే సమాధానం గట్టిగా వినిపిస్తోంది. తెలంగాణ సాధారణ ఎన్నికల...
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన నాటి నుంచి అధికార బీఆర్ఎస్ తోపాటు ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్, బీజేపీలో కూడా సీట్ల సద్దుబాటు ఛాలెంజ్ గా మారింది....
ఎన్నికల సమీపిస్తున్న వేళ.. రాజకీయ పార్టీల హామీలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ నేపధ్యంలో ఎన్నికల మేనిఫెస్టోలో హామీలు గుప్పిస్తున్నారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లో మోగిన ఎన్నికల నగారాలో భాగంగా...
ఎమ్మెల్యే ఈటెల రవీంద్రర్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజురాబాద్ లో బీజేపీ శ్రేణులు రివర్స్ గేర్ వేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. ఉద్యమనేత.., సీనియర్ నాయకుల, ఎమ్మెల్యే ఈటెల రవీంద్రర్ ప్రాతినిధ్యం...
నిజంగా తెలంగాణ మంత్రులు.., ఎమ్మెల్యేలు ఏదో ఒక సందర్భంలో ఈ మధ్య చంద్రబాబు ప్రస్తావన తీసుకురాకుండా వారి ప్రసంగాలను ముగింపు పలకడం లేదు. ఎందుకో..? చంద్రబాబు అరెస్టై...
సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్ గా చెప్పే ఐదు రాష్ట్రాల ఎన్నికలకు నగారా మోగింది. దీంతో రాజకీయ పార్టీలు ఉచితాలకు పెద్దపీట వేస్తూ.. ఓటర్లును ఆకర్షిస్తున్నారు. దేశంలో...
నిజామాబాద్ రైతులు చిరకాల డిమాండ్ గా మిగిలిన పసుపుబోర్డు ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిస్తే మోదీ నిర్ణయం తీసుకున్నారు. అయితే పసుపు బోర్టు రైతులపై ప్రేమతోనా..? పట్టు కోసమా..?...
తెలంగాణ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తోంది. అందుకుగానూ ఈ సారి రాష్ట్రంలో మోదీ టూర్ ప్రత్యేకతను సంతరించుకుంటుంది. తెలంగాణ లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. రాజకీయాలు...
దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలపై చర్చ నడుస్తుంది. ఒకే దేశం.. ఒకే ఎన్నిక పై కేంద్రం కసరత్తు చేస్తోంది. అందుకు విశ్వప్రయత్నాలతో అడుగులు వేస్తోంది. జమిలి ఎన్నికలపై...
తెలంగాణలో జనసేన బలపడేందుకు ఢిల్లీ నుంచి తెరవెనుక వ్యూహం రచిస్తున్నారు. దీంతో ఆ పార్టీని దెబ్బతీసేందుకు పావులు కదుపుతున్నారు కమలనాథులు. జనసేన పార్టీకీ గ్లాస్ గుర్తును కేటాయిస్తూ...