దొరల తెలంగాణ నుంచి ప్రజా తెలంగాణ రావాలి..!
తెలంగాణలో సాధరణ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రను ములుగు నుంచి ప్రారంభించింది. ఈ యాత్రను రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలు ప్రారంభించారు. ములుగు రామప్ప ఆలయం నుంచి...
తెలంగాణలో సాధరణ ఎన్నికలు నేపథ్యంలో కాంగ్రెస్ విజయభేరి యాత్రను ములుగు నుంచి ప్రారంభించింది. ఈ యాత్రను రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలు ప్రారంభించారు. ములుగు రామప్ప ఆలయం నుంచి...
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ వ్యవస్థాపకురాలు షర్మిలకు కాంగ్రెస్ పార్టీ భారీ ఆఫర్ ఇచ్చింది. షర్మిల ఎన్నాళ్ళ నుంచి వేచి చూస్తున్న సమయం రానే వచ్చింది. కాంగ్రెస్ తో...
వైఎస్ఆర్టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల రాజకీయ వ్యూహానికి చిత్తు అయ్యేది కాంగ్రెస్ పార్టీనే అన్నది గ్రహించకుంటే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. తెలంగాణ గడ్డపై తన రాజకీయ ప్రస్థానం...
వైఎస్ఆర్ టీపీ వ్యవస్థాపకురాలు షర్మిల పొలిటికల్ కెరియర్సర్వనాశనం దిశగా పయనిస్తోందా..? అంటే అవుననే సమాధానాలు పెద్దఎత్తునసోషల్ మీడియాలో వినవస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె ...
తెలంగాణలోగెలుపే లక్ష్యంగాకాంగ్రెస్ అడుగులు వేస్తుంది.ఈ క్రమంలోశనివారంహైదరాబాద్ కేంద్రంగాజరుగుతున్నసిడబ్ల్యూసిసమావేశం కీలకంగా మారనున్నది. ఏఐసీసీకి జాతీయ అధ్యక్షుడైన మల్లికార్జున కార్గే అధ్యక్షతన జరగనున్న తొలి సమావేశం హైదరాబాద్ వేదికైంది. ఈ...